Zero Electricity Bill| విద్యుత్తు చార్జీలు చెల్లించొద్దు..ఇలా చేయండి..

Mana Enadu: తెలంగాణలో ఎవరికైనా 200 యూనిట్ల లోపు ఉండి కరెంట్ బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపిన ఆయన తెలంగాణ లో కరెంటు డిమాండ్ బాగా పెరిగిందని,…