Mahakumbha Mela: కిక్కిరిసన ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాలో జనకోలాహలం

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbhamela) పెద్దయెత్తున కొనసాగుతోంది. 12 ఏళ్లు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మంగళవారం మకర…

Ayodhya Temple: ఈనెల 11 నుంచి అయోధ్య రామయ్య తొలి వార్షికోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌ని అయోధ్య రామయ్య(Ayodhya Ram) మొదటి వార్షికోత్సవాల(Ram temple 1st anniversary celebrations)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్ లల్లాకు పట్టాభిషేకం(Coronation of Ram Lalla) జరిగి ఏడాది పూర్తవుతున్న క్రమంలో ఈ జనవరి 11న తొలి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈమేరకు…

Ayodhya Deepotsav: అయెధ్యలో భవ్య దీపోత్సవం.. 25లక్షల ప్రమిదలతో హారతి

Mana Enadu: దీపావళి(Diwali) సందర్భంగా అయోధ్యలో సరయూ నది(Sarayu River in Ayodhya) తీరాన దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాది దీపాల కాంతులతో ఆ ప్రాంతం వెలిగిపోయింది. రామమందిరం(Ram Temple) ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు ఇవే కావడం…