వయనాడ్ విలయం.. మరోసారి వెలుగులోకి డార్క్ టూరిజం.. ఇంతకీ ఏమిటిది?

Mana Enadu: కేరళలోని వయనాడ్ జిల్లాలో విలయం తాండవిస్తోంది. ఎక్కడచూసిన బురద, మట్టిదిబ్బలే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా వాటి కింద ఛిద్రమైన మృతదేహాలు కనిపిస్తున్నాయి.  భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 294 మంది మరణించారు. ఇంకా మండక్కై, చూరాల్‌మల,…