ఢిల్లీ అసెంబ్లీలో రసాభాస.. 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు (Delhi Assembly Sessions 2025) రెండో రోజు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు సమావేశాల్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (Delhi LG Speech) ప్రసంగం ప్రారంభించారు.…