వరుసగా మూడో రోజూ భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది?
Mana Enadu : ఆంధ్రప్రదేశ్లో భూప్రకంపనలు (Earthquake) మరోసారి కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు…
మరోసారి భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో జనం పరుగులు
Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భూప్రకంపనలు (Earthquake) ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మరోసారి ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో పరుగులు పెట్టించేలా చేశాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో…








