Explosion Incident: రియాక్టర్ పేలిన ఘటన.. మృతులు వీరే

Mana Enadu: ఏపీలోని అనకాపల్లి (Anakapalli)జిల్లాలోని ఎసెన్షీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన(Reactor Blast) ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 25 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) సిబ్బంది…