రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ కీలక అడుగు.. ఈ 3 నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్..

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi Government) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి దోహదపడే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ధన్-ధాన్య కృషి యోజన: కేంద్ర…