Bhubharathi: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘భూభారతి’ సదస్సులు

తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం ‘భూభారతి’ (Bhu Bhrathi) అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 3) నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. గత ప్రభుత్వం…