Encounter: బాలికపై హత్యాచారయత్నం.. నిందితుడి ఎన్‌కౌంటర్

కర్ణాటక(Karnataka) హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్(Encounter) చేసి హతమార్చారు. నిందితుడి(accused)ని బిహార్‌(Bihar)కు రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్‌(35)గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్‌కౌంటర్…