Hyderabad Metro: నేటి నుంచే మోత.. అమల్లోకి పెరిగిన మెట్రో ఛార్జీలు
పెరిగిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు(Hyderabad Metro Rail Fare) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇకపై కనీస ఛార్జీ(Minimum charge) రూ. 10 నుంచి రూ. 12కు చేరింది. అటు గరిష్ఠ టికెట్ ధర(Maximum ticket price) రూ.…
Hyderabad Metro: నిలిచిన మెట్రో సేవలు.. ప్రయాణికుల ఆగ్రహం
ManaEnadu: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైళ్లకు సాంకేతిక లోపం(Technical Issue) కారణంగా సోమవారం (నవంబర్ 4) ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం(Nagole-Raidurg), LB నగర్-మియాపూర్(LB Nagar-Miyapur) మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడన నిలిచాయి.…