Hyderabad Metro: నేటి నుంచే మోత.. అమ‌ల్లోకి పెరిగిన మెట్రో ఛార్జీలు

పెరిగిన హైద‌రాబాద్ మెట్రో రైలు ఛార్జీలు(Hyderabad Metro Rail Fare) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇకపై క‌నీస ఛార్జీ(Minimum charge) రూ. 10 నుంచి రూ. 12కు చేరింది. అటు గ‌రిష్ఠ టికెట్ ధ‌ర(Maximum ticket price) రూ.…