అలిసిపోయా.. ఇక చాలు : కోహ్లీ

పాకిస్తాన్ పేరెత్త‌గానే పేట్రేగిపోయేవారు ఒక‌ప్ప‌టి క్రికెట‌ర్లు. ఇత‌ర దేశాల‌ను ఈజీగా తీసుకున్నా.. పాక్ వ‌ర‌కొచ్చేస‌రికి మ్యాచ్‌లో స్కోరు త‌మ‌దే ఉండాల‌ని, వికెట్లు త‌మ‌కే ద‌క్కాల‌నే త‌ప‌నే ఒక‌ప్పుడు క‌నిపించేది. ఈ విష‌యాన్ని సీనియ‌ర్లు చాలామంది మీడియా ముఖంగా చెప్పారు కూడా. సోమ‌వారం…