BREAKING: మళ్లీ బరితెగించిన పాక్.. సరిహద్దుల్లో డ్రోన్లతో దాడి

పాకిస్థాన్(Pakistan) తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఈరోజు సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire)కు అంగీకరించామంటూనే మరోసారి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడుల(Drone Attacks)కు పాల్పడుతోంది. దీంతో జమ్మూకశ్మీర్‌(J&K)లోని శ్రీనగర్‌(Srinagar)లో భారీ పేలుడు శబ్దాలు(Explosive sounds) వినిపిస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడిస్తున్నారు.…