KCR: ముగిసిన కేసీఆర్ విచారణ.. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!
మాజీ సీఎం కేసీఆర్(KCR)పై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు. కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు…
KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్.. ప్రశ్నిస్తున్న పీసీ ఘోష్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్ను విచారిస్తోంది.…
TG:కేసీఆర్, హరీశ్ ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే తప్పిదాలు’
ManaEnadu:కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గతంలో విచారించిన అధికారుల నుంచి సేకరించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తూ తాజాగా బహిరంగంగా వారిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో…








