MUDA కేసు.. కర్ణాటక ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్

ManaEnadu:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం…