Southwest monsoon: 8 రోజుల ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
దేశ వ్యవసాయ రంగానికి చల్లని కబురు వచ్చింది. శనివారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు వర్షాకాలం ఎంటర్ లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి అనుకున్న సమయం కంటే ఎనిమిది రోజుల…
Financial frauds:ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!
Mana Enadu:దేశంలో రోజురోజుకీ స్కామ్లు, మోసాలు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారని తెలియని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఆర్థిక మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇందులో పేద, మధ్యతరగతి వారి కంటే సంపన్నులే ఈ తరహా మోసాలు చేసి…
తవ్వేకొద్దీ మృతదేహాలు..150 మందికిపైగా మృతి
ManaEnadu: ప్రకృతి విలయానికి కేరళ వణుకుతోంది. వయనాడ్లో కొండచరియలు విరిగి పడి ఇప్పటివరకు 153 మంది బలయ్యారు. దాదాపు వంద మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతంలో రాళ్లు, మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు…