AP RAINS: ఏపీలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి

Mana Enadu: ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతో విజయవాడ(VJA)లోని మొగల్రాజపురంలో మూడు ఇళ్లపై కొండచరియలు(Landslides) విరిగిపడి నలుగురు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆరుగురిని…