మహా కుంభమేళాలో చివరి రాజ స్నానం ఎప్పుడు? ఎలా చేయాలి?
144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న విషయం తెలిసిందే. నెల రోజులుగా సాగుతున్న ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు (అమృత…
మహాకుంభమేళా.. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా (Kumbh Mela 2025) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఈ కుంభమేళాకు వేడుకయింది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రోజు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో…








