Maha Kumbh: మహా కుంభమేళా.. 50కోట్లకుపైగా భక్తుల పుణ్యస్నానాలు
ప్రపంచంలోనే అత్యంత వైభవంగా కొనసాగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Kumbh Mela 2025). 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలివస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన…
PM Modi: నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ రోజు మహా కుంభమేళా(Maha Kumbh)లో పాల్గొననున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అటు ప్రధాని…
రేపటి నుంచే మహా కుంభమేళా.. ఆధ్యాత్మిక వేడుకకు సర్వం సిద్ధం!
మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ మహాత్తర కార్యక్రమం రేపటి (జనవరి 13) నుంచి శివరాత్రి (ఫిబ్రవరి 26) దాకా…









