Mahakumbh Mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. తరలివస్తోన్న భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో ఈరోజు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే…