Train Accident: రద్దీ రైలులోనుంచి జారిపడి ఐదుగురు మృతి.. ముంబైలో ఘోరం
మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ రైలులో నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం…
వామ్మో HIV.. అక్కడ అన్ని కేసులా..!
హెచ్ఐవీ (HIV) ఎయిడ్స్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుంటే.. ఈ ప్రాంణాంతకమైన వ్యాధి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) మాత్రం కంట్రోల్లో లేదు. హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నా పలితం పెద్దగా కనిపించడంలేదు.…







