IND vs IND 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే

ఇంగ్లండ్‌(England)తో ఇప్పటికే T20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న భారత్(Team India).. అదే ఊపులో ODI సిరీస్‌ను 2-0 దక్కించుకుంది. ఇక చివరిదైన మూడో వన్డే ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.…