గోల్డెన్ బాయ్​కి ‘సిల్వర్’ మెడల్.. ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా మరో రికార్డ్

Mana Enadu: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి రజతం అందించాడు. ఈ ఒలింపిక్స్​లో ఇదే తొలి రజత పతకం…