BREAKING: ‘పద్మశ్రీ’ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ వనజీవి(Vanajeevi Ramaiah) రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు వనజీవి మృతిపట్ల ప్రకృతి ప్రేమికులు సంతాపం వ్యక్తం…