PM Modi: భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాక్‌కు చూపించాం..

పహల్గాం (pahalgam attack) ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదని.. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని…

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు పాక్లో ఏకే 47లతో భద్రత.. వీడియో వైరల్

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra) గురించి రోజురోజుకూ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. గతంలో పాక్లో పర్యటించిన ఆమెకు (Pakistan Tour) అక్కడ భారీ భద్రత కల్పించినట్లు బహిర్గతమైంది. జ్యోతికి ఏకే 47లతో సిబ్బంది…

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

సింధు నదీ జలాల ఒప్పందంపై మేం జోక్యం చేసుకోం: Ajay Banga

సింధు నదీ జలాల ఒప్పందం(Indus River Waters Treaty) అమలుపై ప్రపంచ బ్యాంకు(World Bank) అధ్యక్షుడు అజయ్ బంగా(Ajay Banga) స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో తమ సంస్థ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన…

Salman Khan: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సల్మాన్ ఖాన్.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan), ఇతర తారలు పాల్గొనాల్సిన ప్రతిష్ఠాత్మక లండన్ ఈవెంట్ ‘Bollywood Big One’ వాయిదా పడింది. మే 4, 5 తేదీలలో లండన్‌(London)లో అట్టహాసంగా జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు నిర్ణయించారు. ఈ…

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…