India-Bangla Border: భారత్-బంగ్లా బోర్డర్లో హైఅలర్ట్.. ఎందుకంటే?
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత బంగ్లాదేశ్ సరిహద్దు(India-Bangladesh Border)లో కేంద్రం హైఅలర్ట్(High Alert) ప్రకటించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ(India vs Pak War Situation) వాతావరణం నెలకొన్న ఈ సమయంలో బంగ్లాదేశ్, పాక్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న…
ఇండియన్ ఆర్మీకి ట్రాప్.. సోదాల సమయంలో పేలిన ఉగ్రవాదుల ఇండ్లు
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో లష్కరే తోయిబా హస్తం ఉందని భావిస్తున్న భారత భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో వారి ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ పేలుళ్లు (Terrorist House…
ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…
Terrorist Attack: ఉగ్రదాడి మృతులకు హోంమంత్రి అమిత్ షా నివాళి
జమ్మూ కశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శ్రీనగర్(Srinagar)కు తరలించారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. వారి బంధువులను పరామర్శించారు. కాసేపట్లో వారిని వారి స్వస్థలాలకు తరలించనున్నారు.…
‘నిన్ను చంపను.. వెళ్లి మోడీకి చెప్పు’.. మహిళతో టెర్రరిస్ట్
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఈ దాడి గురించి భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు కేవలం పురుషులనే…