100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh
‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్(Defense Minister Rajnath…
బరితెగించిన పాక్.. భారతీయుల గొంతు కోస్తామంటూ సంజ్ఞ
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్ లోని పాకిస్థాన్ హై కమిషన్ వద్ద శుక్రవారం రోజున భారతీయులు నిరసన చేపట్టారు. ఆ…
Pahalgam Effect: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు.. పాకిస్థాన్ కీలక ప్రకటన
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు(India-Pakistan War Situations) కమ్ముకున్న వేళ దాయాది దేశం కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. దేశ…
భరతమాత సహనం వీడింది.. ఇక పాకిస్థాన్ కు చుక్కలే
జమ్మూకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని భావించిన పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరించింది. కానీ ఎప్పటిలా భారత్ ఈ దాడిని దాడితో తిప్పకొట్టలేదు. ఈసారి వాళ్లు ఊహించని షాక్ ఇచ్చింది. అదే…
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్థాన్ కు మరో షాక్
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతావని నిప్పులు కురిపిస్తోంది. ఆ దేశంతో అన్ని సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అదే…
ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…
పహల్గామ్ ఉగ్రదాడికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం: రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో టూరిస్టులపై లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి(Terror Attack)ని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు (Nepal, UAE) ఉన్నారు. మరో 20 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ…
దాడి చేసింది ఉగ్రవాదులు కాదు.. పాక్ SSG కమాండోలు : JK మాజీ డీజీపీ
జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై దాడికి…
ఉగ్రదాడి నేపథ్యంలో.. ఎయిర్పోర్ట్లో మోదీ ఎమర్జెన్సీ మీటింగ్
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా చేసిన దాడిలో.. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర…















