దాడి చేసింది ఉగ్రవాదులు కాదు.. పాక్ SSG కమాండోలు : JK మాజీ డీజీపీ

జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై దాడికి…

Terrorist Attack: ఉగ్రదాడి మృతులకు హోంమంత్రి అమిత్ షా నివాళి

జమ్మూ కశ్మీర్‌(J&K)లోని పహల్‌గామ్‌(Pahalgam) ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శ్రీనగర్‌(Srinagar)కు తరలించారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. వారి బంధువులను పరామర్శించారు. కాసేపట్లో వారిని వారి స్వస్థలాలకు తరలించనున్నారు.…

‘నిన్ను చంపను.. వెళ్లి మోడీకి చెప్పు’.. మహిళతో టెర్రరిస్ట్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఈ దాడి గురించి భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు కేవలం పురుషులనే…

ఇదో క్రూరమైన చర్య.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఉగ్రదాడిని ఖండించిన సెలబ్రిటీలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం రోజున పర్యటకులపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న పర్యటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ…

J&K Terror Attack: టూరిస్టులపై ఉగ్రదాడి.. నేడు జమ్మూకశ్మీర్ బంద్

ఉగ్రకాల్పులతో జమ్మూకశ్మీర్ వణికిపోయింది. పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులకు(Terrorist attack on tourists) తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో…