PARALYMPICS 2024 : పారిస్‌లో కొత్త చరిత్ర.. పారాలింపిక్స్​లో భారత్​కు 24 పతకాలు

ManaEnadu:పారిస్‌ వేదికగా పారాలింపిక్స్ (Paris Paralympics 2024)​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్​లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ క్రీడలు సెప్టెంబరు 8వ తేదీ వరకు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్​లో 19 పతకాలు సాధించిన…