రాజాసాబ్ మంచి మనసు.. వయనాడ్ కోసం ప్రభాస్ భారీ విరాళం

Mana Enadu:ప్రకృతి ప్రకోపానికి గురై అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో దాదాపు 300కు పైగా మంది మరణించారు. వందల సంఖ్యలో ఇంకా ఆచూకీ లేకుండా పోయారు. ఇక వేల మంది నిరాశ్రయులయ్యారు. ఓవైపు ఆత్మీయులను కోల్పోయి.. మరోవైపు నిలువ నీడ లేకపోవడంతో…