మరోసారి భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో జనం పరుగులు

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భూప్రకంపనలు (Earthquake) ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మరోసారి ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో పరుగులు పెట్టించేలా చేశాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో…