పంచుకులలో దారుణ ఘటన.. ఒకే కుటుంబంలో ఏడుగురు సూసైడ్ 

హరియాణాలోని (Haryana) పంచుకులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో సూసైడ్ చేసుకున్నారు. బాగేశ్వర్ బాబా గా పేరొందిన దీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఒక కుటుంబం వెళ్లిపోయే సమయంలో సూసైడ్…