BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు కుచ్చుటోపీ

Mana Enadu: అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదారబాద్‌ నగరంలోని ఆబిడ్స్‌లో చోటుచేసుకుంది.  అబిడ్స్‌లోని శ్రీ ప్రియాక…