Prabowo: భారత్కు ఇండోనేషియా అధ్యక్షుడు.. మహాత్మా గాంధీకి నివాళి
ఈసారి గణతంత్ర వేడుకలకు(Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Indonesian President Prabowo Subianto) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్(Kartavyapath)లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికుల…
రిపబ్లిక్ డే స్పెషల్.. 942 మందికి పోలీసు పతకాలు
ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు పోలీసు పతకాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం (2025) కూడా రిపబ్లిక్ డే (జనవరి 26) (Republic Day) సందర్భంగా కేంద్ర…









