SLBC టన్నెల్‌‌లో భయంకర పరిస్థితి.. కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకం!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC Tunnel) కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. గత నెల 22న నాగర్ కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు(Workers) టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు.…