‘గాంజా శంకర్’ అందుకే ఆపేశా.. ‘ఓదెల2’ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ సంపత్ నంది

2010లో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది(Sampath Nandi). వచ్చీరాగానే వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్‌తో ‘ఏమైంది ఈవేళ’ మూవీ తీశాడు. అయితే ఇది ఆయనకు షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్(Box office) వద్ద అనుకున్న మేర సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో…