వామపక్ష యోధుడికి లాల్ సలామ్.. ఏచూరి మరణం పట్ల ప్రముఖుల సంతాపం

ManaEnadu:వామపక్ష యోధుడు, ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొన్నిరోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు.…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

ManaEnadu:సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆయన ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19న దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.…