TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో రచ్చ.. కాంగ్రెస్ వర్సెస్ జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రెండో రోజే హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ చర్చతో సభ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో BRS MLA, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా స్పీచ్…

రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్‌

Mana Enadu : రైతు భరోసా(Rythu Bharosa)పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ఆలోచన అని…