TGERC: వినియోగదారులకు ERC తీపికబురు.. కరెంట్ ఛార్జీల పెంపు లేదు

Mana Enadu: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Telangana State Electricity Regulatory Commission) రాష్ట్రంలోని సామాన్య వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ERC తిరస్కరించింది. 800Units దాటినప్పుడు ఫిక్స్‌డ్…

Telangana Discoms: విద్యుత్ వినియోగదారులకు షాక్.. ఛార్జీలు పెంచే యోచనలో డిస్కంలు!

Mana Enadu: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు(Power Distribution companies) సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర విద్యుత్…