ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే..చిత్ర ప‌రిశ్ర‌మ అండ‌గా నిలబ‌డుతుంది

ManaEnadu:ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుంటుంద‌ని ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు అన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు…