అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

అన్నమయ్య జిల్లాలో  ఏనుగులు సృష్టించిన బీభత్సానికి ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని (Maha Shivaratri) పురస్కరించుకుని కొందరు భక్తులు శివయ్య ఆలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో…