కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్లో 3 మావోల మృతి

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం (మార్చి 25) దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాల(Security forces)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతం(Forest)లో నక్సల్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు…