ఇవాళ అర్ధరాత్రితో వైకుంఠద్వార దర్శనం సమాప్తం

తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshanam) ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా…