APL-2025: నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ
విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు.…
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా నేడు అశోక్ గజపతిరాజు ప్రమాణం
గోవా గవర్నర్(Governor of Goa)గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు(Pusapati Ashok Gajapathi Raju) ఈరోజు (జులై 26) బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief…








