మోదీ ఉక్రెయిన్ పర్యటన గొప్ప సందేశం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు

ManaEnadu:భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యుద్ధభూమి ఉక్రెయిన్​లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. యుద్ధభూమిలో ఎప్పుడూ శాంతికి పరిష్కారం దొరకదని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌…