త్వరలోనే పట్టాలెక్కనున్న వందేభారత్​ ‘స్లీపర్​ ట్రైన్​’.. టికెట్ ధర ఎంతంటే?

Mana Enadu:వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు (Vande Bharat Sleeper Train) త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. పది రోజుల పాటు ట్రయల్స్, టెస్టుల తర్వాత మరికొన్ని పరీక్షలు జరిపి ఆ తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్…