Flash:అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం..  ఏడుగురు దుర్మరణం

ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఫార్మా సెజ్‌లో ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం ఫార్మా  ఫార్మా సెజ్‌లో రియాక్టర్‌ పేలి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ…