PM Modi: దేనికైనా సిద్ధమే.. ట్రంప్ టారిఫ్‌ల వేళ ప్రధాని మోదీ

రష్యాతో సత్సంబంధాలు, ఆ దేశం చమురును కొనుగోలు చేస్తున్నామన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లను డబుల్ చేశారు. ఇదివరకు ఉన్న 25 శాతం టారిఫ్ లను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే…

PM Modi: అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి

దేశంలోని రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (Pm Samman Nidhi) యోజన 20వ విడత నిధులను విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి సేవాపురిలో జరిగిన కార్యక్రమంలో ఈ…

PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత విడుదల.. మీ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్(PM Kisan) సమ్మాన్ నిధి పథకం 20వ విడత చివరికి విడుదలైంది. ఆగస్ట్ 2 (శనివారం), 2025 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ఈ వాయిదాను…

రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ కీలక అడుగు.. ఈ 3 నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్..

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi Government) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి దోహదపడే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ధన్-ధాన్య కృషి యోజన: కేంద్ర…

PM Kisan: రైతులకు అదిరే శుభవార్త.. మీ అకౌంట్లలో డబ్బులు పడేది ఎప్పుడంటే..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు(farmers) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 20వ విడత నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 19 విడతలుగా నగదు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 20వ విడత నిధులను విడుదల…

Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్‌ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…

PM Modi: భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాక్‌కు చూపించాం..

పహల్గాం (pahalgam attack) ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదని.. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని…

Operation Sindoor: పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ

భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్…

Chalo Raj Bhavan: హైదరాబాద్​లో సీఎం రేవంత్​ రెడ్డి నిరసన ర్యాలీ

అదానీపై విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఛలో రాజ్ భవన్ పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో బుధవారం ‘చలో రాజ్‌భవన్‌’ (Chalo Raj Bhavan) చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు…

Wayanad Landslides: ‘‘సీత’’ నిర్మించిన వారధిపై ప్రధాని మోదీ

Mana Enadu:ఇటీవల కేరళ( Kerala)లోని వయనాడ్‌లో కురిసిన భారీవర్షాలు విధ్వంసం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి దాదాపు 400 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే వందల మంది మరణానికి కారణమైన ఈ విలయం తర్వాత అక్కడ…