Indian Navy: భారత నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు వార్ షిప్స్
భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్(Warships)లను జాతికి అంకితం…
Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్(Visakha…