ఏపీకి అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు

ఓవైపు చలితో ప్రజలు గజగజలాడుతుంటే భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తాజాగా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న మూడ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం,…

పండక్కి ఊరెళ్తున్నారా..? ట్రాఫిక్ బాధ తప్పాలంటే ఈ రూట్లలో వెళ్లండి

సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. వారాంతం కావడంతో కుటుంబంతో కలిసి పల్లెకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో నగర శివార్లు, టోల్ ప్లాజాలు, జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. ఇక శని, ఆదివారాల్లో ఈ…

ఊరెళ్తున్న భాగ్యనగరం.. పంతంగి టోల్ గేట్ వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ (Sankranti Festival 2025) దగ్గరికి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వృత్తి, ఉద్యోగం, విద్య వివిధ కారణాలతో సొంతూళ్లకు దూరంగా పట్టణాల్లో ఉన్న వారంతా పండుగకు ఊరెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో…

తప్పు జరిగింది.. క్షమించండి : పవన్ కల్యాణ్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై (Tirupati Stampede Case) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఏపీ ప్రజలను, తిరుమల భక్తులను క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించండి.. బాధ్యత…

‘వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఎందుకు?’

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన(Tirupati Stampede)లో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తిరుపతి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న…

‘తిరుపతిలో భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోలేదు’

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో బుధవారం రోజున జరిగిన తోపులాట (Tirupati Stampede) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 40కి పైగా మంది అస్వస్థతకు గురి కాగా…

తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం (Compensation) ప్రకటించింది. ఈ విషయాన్ని రాషఅట్ర మంత్రి అనగాని…

తిరుపతి తొక్కిసలాటకు కారణం అతడే.. సీఎం చంద్రబాబుకు నివేదిక

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట (Tirupati Stampede)పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు జిల్లా కలెక్టర్‌ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాట…

‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇందులో…

తిరుపతిలో పెనువిషాదం.. అసలేం జరిగింది?

తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని ఎంతో ఆశగా వెళ్లిన వారు స్వామిని దర్శించుకోకుండానే వైకుంఠానికి పయనమయ్యారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకునేలోపే మృత్యు ఒడిలోకి ఒదిగిపోయారు. తిరుపతిలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న…